Raja Singh: తితిదే సిబ్బంది తీరుపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు
తితిదే సిబ్బంది తీరుతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినడమేగాక.. ఆలయానికి చెడ్డపేరు వస్తోందని తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఇటీవల మహారాష్ట్ర భక్తులను అవమానించే రీతిలో శివాజీ విగ్రహాం ఉన్న వాహనాన్ని నిలిపివేశారని.. దీంతో ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోందన్నారు. సీఎం జగన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Published : 30 Jul 2022 16:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!