Raja Singh: తితిదే సిబ్బంది తీరుపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపాటు

తితిదే సిబ్బంది తీరుతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినడమేగాక.. ఆలయానికి చెడ్డపేరు వస్తోందని తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఇటీవల మహారాష్ట్ర భక్తులను అవమానించే రీతిలో శివాజీ విగ్రహాం ఉన్న వాహనాన్ని నిలిపివేశారని.. దీంతో ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోందన్నారు. సీఎం జగన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.     

Published : 30 Jul 2022 16:56 IST

తితిదే సిబ్బంది తీరుతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినడమేగాక.. ఆలయానికి చెడ్డపేరు వస్తోందని తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఇటీవల మహారాష్ట్ర భక్తులను అవమానించే రీతిలో శివాజీ విగ్రహాం ఉన్న వాహనాన్ని నిలిపివేశారని.. దీంతో ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోందన్నారు. సీఎం జగన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.     

Tags :

మరిన్ని