Kurnool: చేతిలో ఇనుప రాడ్డుతో నడిరోడ్డుపై వ్యక్తి వీరంగం..!
కర్నూలు(Kurnool) జిల్లా పత్తికొండలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. చేతిలో పెద్ద ఇనుప రాడ్డు పట్టుకుని రెండు కార్లు, ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై దాడి చేశాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన వన్నూరు సాహెబ్గా గుర్తించారు. పదేళ్ల క్రితం తన భార్య మృతి చెందినప్పటి నుంచి అతడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
Updated : 29 Mar 2023 16:23 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అతడు చాలా సేపు బంతిని బౌండరీ దాటించలేకపోయాడు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్