Ambati Rambabu: సంక్రాంతి సంబరాల పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరుల వసూళ్లు!

పల్నాడు జిల్లా  సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ‘సంక్రాంతి సంబరాల లక్కీడ్రా’ పేరిట పింఛన్‌దారుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తూ.. బలవంతంగా టికెట్లు అంటగడుతున్నారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ కుటుంబంలో ముగ్గురికి పింఛన్ అందగా.. వారి నుంచి రూ.300 వసూలు చేశారని లబ్ధిదారులు వాపోయారు.

Published : 10 Jan 2024 22:03 IST

పల్నాడు జిల్లా  సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ‘సంక్రాంతి సంబరాల లక్కీడ్రా’ పేరిట పింఛన్‌దారుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తూ.. బలవంతంగా టికెట్లు అంటగడుతున్నారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ కుటుంబంలో ముగ్గురికి పింఛన్ అందగా.. వారి నుంచి రూ.300 వసూలు చేశారని లబ్ధిదారులు వాపోయారు.

Tags :

మరిన్ని