Ambati Rambabu: సంక్రాంతి సంబరాల పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరుల వసూళ్లు!
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ‘సంక్రాంతి సంబరాల లక్కీడ్రా’ పేరిట పింఛన్దారుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తూ.. బలవంతంగా టికెట్లు అంటగడుతున్నారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ కుటుంబంలో ముగ్గురికి పింఛన్ అందగా.. వారి నుంచి రూ.300 వసూలు చేశారని లబ్ధిదారులు వాపోయారు.
Published : 10 Jan 2024 22:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..