Minister Roja మంత్రి రోజా కబడ్డీ.. క్రీడాకారుల్లో జోష్
ఏపీ క్రీడా శాఖ మంత్రి రోజా.. క్రీడాకారులతో కలసి కబడ్డీ ఆడారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో క్రీడా సంబరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మహిళా క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. బ్యాట్ చేత పట్టి క్రికెట్ పోటీదారుల్లో ఉత్సాహం నింపారు. క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు.
Updated : 28 Nov 2022 18:32 IST
Tags :