Anantapur: దళితులపై దమనకాండ.. పూరిళ్లకు నిప్పుపెట్టిన వైకాపా ఎమ్మెల్యే అనుచరులు
అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా (YSRCP) నాయకులు రెచ్చిపోయారు. అనంతపురం నగరానికి ఆనుకుని ఉన్న రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లిలోని దళితుల కాలనీలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. కాలనీలోని పూరి గుడిసెలను తగలబెట్టారు. అడ్డొచ్చిన దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Published : 07 Mar 2024 09:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్