Anantapur: దళితులపై దమనకాండ.. పూరిళ్లకు నిప్పుపెట్టిన వైకాపా ఎమ్మెల్యే అనుచరులు

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా (YSRCP) నాయకులు రెచ్చిపోయారు. అనంతపురం నగరానికి ఆనుకుని ఉన్న రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లిలోని దళితుల కాలనీలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. కాలనీలోని పూరి గుడిసెలను తగలబెట్టారు. అడ్డొచ్చిన దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. 

Published : 07 Mar 2024 09:55 IST

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా (YSRCP) నాయకులు రెచ్చిపోయారు. అనంతపురం నగరానికి ఆనుకుని ఉన్న రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లిలోని దళితుల కాలనీలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. కాలనీలోని పూరి గుడిసెలను తగలబెట్టారు. అడ్డొచ్చిన దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. 

Tags :

మరిన్ని