Mukesh Ambani: మనవడితో కలిసి స్వాతంత్ర్య వేడుకల్లో ముకేశ్ అంబానీ దంపతులు
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముకేశ్తో పాటు ఆయన సతీమణి నీతా అంబానీ తమ మనవడు పృథ్వీ అంబానీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
Published : 16 Aug 2023 12:41 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం