అధ్వానంగా కృష్ణానది కరకట్ట మార్గం.. వాహనదారుల అవస్థలు
ఆ రోడ్డుపై ప్రయాణం కత్తి మీద సాములా తయారైందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ గుంతల రహదారిపై ఎదురొచ్చే వాహనాలను తప్పించబోయి ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో కృష్ణానది కరకట్ట మార్గం అధ్వానంగా తయారైంది. రహదారి విస్తరణకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేదని ప్రయాణికులు వాపోయారు.
Published : 09 Apr 2024 18:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ