AP News: పోలవరం ప్రధాన డ్యాం అంచనాలు రూ.4,887 కోట్ల పెంపు
పోలవరం ప్రాజెక్టులో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పనులు ఆలస్యమయ్యేకొద్దీ ప్రాజెక్టు నిర్మాణ భారమూ పెరిగిపోతోంది. జగన్ ప్రభుత్వం అటు నిధులూ సాధించలేకపోతోంది, ఇటు నిర్మాణమూ వేగంగా పూర్తి చేయలేకపోతోంది. ఒక్క ప్రధాన డ్యాంలోనే రూ.4,886.82 కోట్ల మేర భారం పెరిగిపోయింది.
Updated : 18 Dec 2023 12:36 IST
Tags :