Bharat Jodo Yatra: హైదరాబాద్లో రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూబోయిన్పల్లి, బాలానగర్ మెయిన్రోడ్డు, సుమిత్రా నగర్ ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర మియాపూర్లోని ఇందిరానగర్ కాలనీ, రామచంద్రాపురం, పటాన్చెరు శాంతినగర్ మీదుగా ముత్తంగి వరకు సాగనుంది.
Published : 02 Nov 2022 11:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!