Bharat Jodo Yatra: హైదరాబాద్‌లో రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ నగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూబోయిన్‌పల్లి, బాలానగర్‌ మెయిన్‌రోడ్డు, సుమిత్రా నగర్‌ ఐడీపీఎల్‌ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర మియాపూర్‌లోని ఇందిరానగర్‌ కాలనీ, రామచంద్రాపురం, పటాన్‌చెరు శాంతినగర్‌ మీదుగా ముత్తంగి వరకు సాగనుంది.

Published : 02 Nov 2022 11:53 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ నగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూబోయిన్‌పల్లి, బాలానగర్‌ మెయిన్‌రోడ్డు, సుమిత్రా నగర్‌ ఐడీపీఎల్‌ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర మియాపూర్‌లోని ఇందిరానగర్‌ కాలనీ, రామచంద్రాపురం, పటాన్‌చెరు శాంతినగర్‌ మీదుగా ముత్తంగి వరకు సాగనుంది.

Tags :

మరిన్ని