Viral Video: వంతెన మధ్యలో నిలిచిపోయిన రైలు.. లోకో పైలట్ సాహసం!
వంతెన మధ్యలో నిలిచిపోయిన రైలులో సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఓ లోకో పైలట్ పెద్ద సాహసమే చేశాడు. బోగీల కింద ప్రమాదకరస్థితిలో పాకుతూ వెళ్లి ఎయిర్ లీకేజీ సమస్యను పరిష్కరించాడు. ఈ దృశ్యాలను రైల్వే శాఖ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వంతెనపై నిలిచిపోయిన రైలును పునఃప్రారంభించేందుకు అసిస్టెంట్ లోకోపైలట్ ధైర్య సాహసాలు కనబర్చారని ట్వీట్ చేసింది. అయితే అది ఏ రైలు, ఆ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలు వెల్లడించలేదు.
Published : 21 Jun 2022 12:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!