Viral Video: వంతెన మధ్యలో నిలిచిపోయిన రైలు.. లోకో పైలట్ సాహసం!

వంతెన మధ్యలో నిలిచిపోయిన రైలులో సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఓ లోకో పైలట్  పెద్ద సాహసమే చేశాడు. బోగీల కింద ప్రమాదకరస్థితిలో పాకుతూ వెళ్లి ఎయిర్ లీకేజీ సమస్యను పరిష్కరించాడు. ఈ దృశ్యాలను రైల్వే శాఖ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వంతెనపై నిలిచిపోయిన రైలును పునఃప్రారంభించేందుకు అసిస్టెంట్ లోకోపైలట్ ధైర్య సాహసాలు కనబర్చారని ట్వీట్ చేసింది. అయితే అది ఏ రైలు, ఆ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలు వెల్లడించలేదు. 

Published : 21 Jun 2022 12:18 IST

వంతెన మధ్యలో నిలిచిపోయిన రైలులో సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఓ లోకో పైలట్  పెద్ద సాహసమే చేశాడు. బోగీల కింద ప్రమాదకరస్థితిలో పాకుతూ వెళ్లి ఎయిర్ లీకేజీ సమస్యను పరిష్కరించాడు. ఈ దృశ్యాలను రైల్వే శాఖ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వంతెనపై నిలిచిపోయిన రైలును పునఃప్రారంభించేందుకు అసిస్టెంట్ లోకోపైలట్ ధైర్య సాహసాలు కనబర్చారని ట్వీట్ చేసింది. అయితే అది ఏ రైలు, ఆ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలు వెల్లడించలేదు. 

Tags :

మరిన్ని