Revanth Reddy: రాహుల్‌ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తగ్గుతాయి: రేవంత్‌ రెడ్డి

దేశాన్ని అంత మొందించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు భాజపా, తెరాసలు అన్యాయం చేశాయని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు.

Published : 07 Nov 2022 22:21 IST

దేశాన్ని అంత మొందించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు భాజపా, తెరాసలు అన్యాయం చేశాయని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని