Revanth Reddy: రాహుల్ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తగ్గుతాయి: రేవంత్ రెడ్డి
దేశాన్ని అంత మొందించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు భాజపా, తెరాసలు అన్యాయం చేశాయని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
Published : 07 Nov 2022 22:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!