Rishab-Akshar: తిరుమల శ్రీవారి సేవలో రిషభ్ పంత్, అక్షర్ పటేల్
తిరుమల శ్రీవారిని టీమ్ఇండియా క్రికెటర్లు రిషభ్ పంత్ (Rishabh Pant), అక్షర్ పటేల్ (Akshar Patel) దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. ఈసారి వరల్డ్ కప్ను కైవసం చేసుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు పంత్, అక్షర్ తెలిపారు.
Updated : 03 Nov 2023 12:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన