Rishab-Akshar: తిరుమల శ్రీవారి సేవలో రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా క్రికెటర్లు రిషభ్‌ పంత్ (Rishabh Pant), అక్షర్ పటేల్ (Akshar Patel) దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. ఈసారి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు పంత్‌, అక్షర్‌ తెలిపారు. 

Updated : 03 Nov 2023 12:38 IST

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా క్రికెటర్లు రిషభ్‌ పంత్ (Rishabh Pant), అక్షర్ పటేల్ (Akshar Patel) దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. ఈసారి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు పంత్‌, అక్షర్‌ తెలిపారు. 

Tags :

మరిన్ని