Delhi vs Mumbai: ఆఖరి బంతికి వికెట్‌.. దిల్లీ సంబరాలు చూశారా?

ఐపీఎల్‌లో దిల్లీ ఐదో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది.

Published : 28 Apr 2024 09:52 IST

ఐపీఎల్‌లో దిల్లీ ఐదో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ముంబయి పోరాడినా 247/9కే పరిమితమైంది. బ్యాటింగ్‌లో జేక్‌ ఫ్రేజర్‌.. బౌలింగ్‌లో రసిక్‌ సలామ్‌, ముకేశ్‌ కుమార్‌ అదరగొట్టి డీసీ గెలుపులో కీలకమయ్యారు. 

Tags :

మరిన్ని