Delhi: శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పరిణామం
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walker Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aftab Poonawala) హత్య, సాక్ష్యాల ధ్వంసం చేశాడని.. దిల్లీలోని సాకేత్ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అయితే, తాను నిర్దోషినని మరింత సమగ్రంగా విచారణ జరపాలని అఫ్తాబ్ కోరడంతో.. తదుపరి విచారణను అదనపు సెషన్స్ జడ్జి జూన్ 1కి వాయిదా వేశారు. గతేడాది మే 18న అఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధా వాకర్ను గొంతునులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి దిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశాడు.
Published : 09 May 2023 19:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..