TS News: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులే సాక్షులు!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే సాక్షులుగా వారి వాంగ్మూలాలే ఆధారాలుగా మారాయి. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన సిబ్బంది నుంచి విచారణలో కీలకమైన విషయాలను దర్యాప్తు బృందం రాబట్టింది. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంతో ప్రత్యామ్నాయాల సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.  

Published : 14 Apr 2024 11:16 IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే సాక్షులుగా వారి వాంగ్మూలాలే ఆధారాలుగా మారాయి. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన సిబ్బంది నుంచి విచారణలో కీలకమైన విషయాలను దర్యాప్తు బృందం రాబట్టింది. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంతో ప్రత్యామ్నాయాల సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.  

Tags :

మరిన్ని