Jagitial: ఇస్రో పరీక్షల్లో ఆల్ఇండియా టాపర్గా నిలిచిన జగిత్యాల యువకుడు
ఇస్రో నిర్వహించిన పరీక్షల్లో ఆలిండియా టాపర్గా నిలిచాడు జగిత్యాలకు చెందిన శ్రావణ్. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీటెక్ పూర్తవగానే ఉద్యోగంలో చేరిన అతడు.. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూనే శాస్త్రవేత్త కావాలనే తన కలను సాకారం చేసుకున్నాడు. తండ్రి బీడీ కంపెనీ నడుపుతూ కుమారుడిని ఉన్నత చదువులు చదివించాడు. గతేడాది ఇస్రో నిర్వహించిన పరీక్షల్లో ఆలిండియా టాపర్గా నిలిచాడు. ఈనెల 29 ఇస్రోలో ఉద్యోగంలో చేరుతున్నట్లు శ్రావణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
Published : 22 Dec 2023 13:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!