CBN: ఆక్వా రంగానికి పూర్వవైభవం తీసుకొస్తాం: చంద్రబాబు

సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నాయి. అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగానికి విద్యుత్ రూపాయిన్నరకే ఇవ్వడంతోపాటు, 50 శాతం రాయితీతో ఆక్వా పరికరాలు అందజేస్తామన్నారు. ఆక్వా రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు.. ఈ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మారుస్తామని తెలిపారు.

Published : 24 Nov 2022 20:33 IST

సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నాయి. అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగానికి విద్యుత్ రూపాయిన్నరకే ఇవ్వడంతోపాటు, 50 శాతం రాయితీతో ఆక్వా పరికరాలు అందజేస్తామన్నారు. ఆక్వా రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు.. ఈ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మారుస్తామని తెలిపారు.

Tags :

మరిన్ని