Mahabubnagar: స్వామీజీకి నగ్న ఫొటోలు.. మహబూబ్నగర్ జిల్లాలో కలకలం!
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ మహిళ నగ్నఫోటోల వ్యవహారం కలకలం రేపుతోంది. నగ్న చిత్రాలు ఓ స్వామీజీకి పంపితే డబ్బులు వస్తాయని కొందరు దుండగులు ఆమెకు నమ్మబలికారు. శరీరాకృతికి సంబంధించిన 50కి పైగా ఫోటోలు తీసుకున్నారు. అనుమానం వచ్చిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated : 22 Feb 2023 22:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్