AP News: అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీలపైనే ప్రయోగించడం దారుణం: తెదేపా నేతలు
ఎస్సీల రక్షణ కోసం తెచ్చిన అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీలపైనే ప్రయోగించడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎస్సీ మహిళ హత్యాచార ఘటనపై నిరసన తెలిపే క్రమంలో నిబంధనలు ఉల్లఘించారంటూ నమోదైన కేసులో.. అనిత, ఎం.ఎస్.రాజు, బీటెక్ రవి సహా 20 మంది నేతలు కడప కోర్టుకు హాజరయ్యారు.
Published : 31 Oct 2022 14:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!