Ap news: టీచర్లు దూరం.. ఏమిటీ మర్మం..?

పీఆర్‌సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను.. ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేసింది. అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్న తర్వాత అవసరమైతేనే బోధనేతర పనుల్లో టీచర్ల భాగస్వామ్యం ఉండాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక లోగుట్టు... ఎన్నికల విధుల నుంచి తప్పించడమేనా? ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. చూడండి. 

Published : 30 Nov 2022 19:38 IST

పీఆర్‌సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను.. ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేసింది. అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్న తర్వాత అవసరమైతేనే బోధనేతర పనుల్లో టీచర్ల భాగస్వామ్యం ఉండాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక లోగుట్టు... ఎన్నికల విధుల నుంచి తప్పించడమేనా? ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. చూడండి. 

Tags :

మరిన్ని