China: జీరో కొవిడ్ విధానం ఎత్తేసిన 2 నెలల్లోనే.. 20లక్షల మరణాలు!
ప్రపంచం మొత్తం కొవిడ్ (Covid 19) ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా చైనా (China) మాత్రం అనేక నెలల పాటు జీరో కొవిడ్ (Zero Covid) విధానాన్ని అనుసరించింది. దీనిపై అక్కడ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో గతేడాది డిసెంబర్లో కొవిడ్ ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసింది. దీంతో ఊహించని స్థాయిలో కొవిడ్ మరణాలు సంభవించాయనే వార్తలు వచ్చాయి. జీరో-కొవిడ్ విధానం ఎత్తేసిన రెండు నెలల్లోనే సుమారు 20లక్షల మరణాలు సంభవించి ఉండొచ్చని అమెరికా అధ్యయనం అంచనా వేసింది.
Published : 26 Aug 2023 09:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!