YSRCP: మా ఇద్దరి గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు: వల్లభనేని వంశీ
వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ప్రైవేటు సంభాషణలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. తన గురించి, కొడాలి నాని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని వారి సాయం తనకు అవసరం లేదన్నారు. తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారి సంగతి తామే తేల్చుకుంటామని వంశీ స్పష్టం చేశారు.
Updated : 02 Feb 2023 14:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM