Vasireddy Padma: రేపల్లె అత్యాచార ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: వాసిరెడ్డి పద్మ

రేపల్లె రైల్వే స్టేషన్‌లో దంపతులపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్ద స్పందించారు. రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్న స్టేషన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని పేర్కొన్నారు. 

Published : 01 May 2022 12:20 IST

రేపల్లె రైల్వే స్టేషన్‌లో దంపతులపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్ద స్పందించారు. రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్న స్టేషన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని