Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాల విచారం
ఒడిశాలో ఘోరరైలు ప్రమాదం (Odisha Train Accident)పై ప్రపంచ దేశాలు విచారం వ్యక్తంచేశాయి. ఐరాసతో పాటు వివిధ దేశాలు.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపాయి. రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల అధినేతలు.. ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావం ప్రకటించాయి. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి.
Updated : 04 Jun 2023 12:14 IST
Tags :