YSRCP - Kadiri: వైకాపా ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్త విమర్శలు

వైకాపా (YSRCP) ప్రజాప్రతినిధులపై సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ రోజురోజుకీ పెరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తనను కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి పట్టించుకోవడం లేదంటూ గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన ఓ దివ్యాంగ వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుడైన తనకు మూడు చక్రాల వాహనం మంజూరు చేయడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనైనా కదిరిలో మంచి నాయకుడిని నిలబెట్టాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 

Published : 16 May 2023 15:29 IST

వైకాపా (YSRCP) ప్రజాప్రతినిధులపై సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ రోజురోజుకీ పెరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తనను కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి పట్టించుకోవడం లేదంటూ గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన ఓ దివ్యాంగ వైకాపా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుడైన తనకు మూడు చక్రాల వాహనం మంజూరు చేయడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనైనా కదిరిలో మంచి నాయకుడిని నిలబెట్టాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 

Tags :

మరిన్ని