బ్రేకింగ్
28 Mar 2024 | 15:54 IST
చిన్నాన్న కుమార్తెపైనే నిందలా?: సునీత
హైదరాబాద్: చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచింది.. ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు? అని సీఎం జగన్ను వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? హత్య చేసిన వ్యక్తి.. ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారు. నిందితుల వెనుక వైఎస్ అవినాష్, భాస్కర్రెడ్డి ఉన్నారని అంటున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే సీబీఐ విచారణ కోరారు.. ఇప్పుడు మీరే వద్దన్నారు’’ అని పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 261..మిగల్లేదు
- పద్మావతమ్మా.. పక్షపాతమేంటమ్మా?
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- ‘నువ్వే గెలుస్తున్నావ్ అన్నా!’.. ఈటలతో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి
- ఆట.. స్టైల్లో..ఆల్రౌండర్!