బ్రేకింగ్
25 Apr 2024 | 21:11 IST
కోహ్లీ, పాటిదార్ అర్ధశతకాలు.. హైదరాబాద్ టార్గెట్ 207
హైదరాబాద్: ఐపీఎల్-17లో భాగంగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కోహ్లీ (51), పాటిదార్ (50) అర్ధశతకాలు చేశారు. డుప్లెసిస్ (25), గ్రీన్ (37*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జాక్స్ (6), మహిపాల్ (7), దినేశ్ కార్తీక్ (11) పెద్దగా రాణించలేదు. చివర్లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ (12; 5 బంతుల్లో 1×4, 1×6) ఆకట్టుకున్నాడు. బౌలర్లలో ఉనద్కత్ 3, వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ 2, కమిన్స్, మయాంక్ చెరో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (మే 5 - మే 11)
- నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
- ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
- శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
- టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
- కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
- ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే.. మనం కలిసి ఉంటాం.. లేకుంటే..
- బెంగళూరు హ్యాట్రిక్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
- వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ