బ్రేకింగ్
05 May 2024 | 08:40 IST
బ్రెజిల్లో వరద బీభత్సం.. 56 మంది మృతి
రియో డీ జనీరో: బ్రెజిల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో 56 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుగా మారారు. అక్కడి కూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. గత 80 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని అక్కడి వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది బ్రెజిల్ను కుదిపేసిన నాలుగో విపత్తు ఇది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం