బ్రేకింగ్

breaking
05 May 2024 | 08:40 IST

బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 56 మంది మృతి

రియో డీ జనీరో: బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో 56 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుగా మారారు. అక్కడి కూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. గత 80 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని అక్కడి వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది బ్రెజిల్‌ను కుదిపేసిన నాలుగో విపత్తు ఇది.

మరిన్ని

తాజా వార్తలు