odisha: పూరీలో జగన్నాథ రథయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.  శ్రీక్షేత్రంతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం హోరెత్తింది.

Updated : 20 Jun 2023 19:26 IST
1/21
 హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం..
 
 హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం..  
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం..
9/21
10/21
11/21
12/21
13/21
. .
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21
Tags :

మరిన్ని