KCR : తెరాస టు భారాస షురూ..!
తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద సందడి నెలకొంది. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, తెరాస ముఖ్యనేతలు తరలివస్తున్నారు.
Updated : 05 Oct 2022 13:47 IST
1/24
తెరాసను భారాసగా ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్
2/24
3/24
తెరాసను భారాసగా మార్చినట్లు ప్రకటించడంతో తెలంగాణ భవన్ బయట బాణసంచా కాలుస్తున్న కార్యకర్తలు
4/24
5/24
6/24
తెలంగాణ భవన్కు వస్తున్న సీఎం కేసీఆర్
7/24
సీఎం కేసీఆర్పై అభిమానంతో ఓ వ్యక్తి ఇలా..
8/24
9/24
తెలంగాణ భవన్కు తరలివస్తున్న ఇతర రాష్ట్రాల నేతలు
10/24
గులాబీ రెపరెపలు
11/24
తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న కార్యకర్తలను నియంత్రిస్తున్న పోలీసులు
12/24
ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ ఎల్ రమణ
13/24
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
14/24
మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి తదితరులు
15/24
మంత్రి కొప్పుల ఈశ్వర్
16/24
విజయ సంకేతం చూపిస్తున్న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద
17/24
18/24
ప్రగతి భవన్లో అల్పాహారం తీసుకుంటున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, హెచ్.డి. రేవణ్ణ తదితరులు
19/24
20/24
కుమారస్వామికి ఆహ్వానం పలుకుతున్న మంత్రులు హరీశ్రావు, కేటీఆర్
21/24
నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు
22/24
23/24
24/24
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?