‘సర్కారువారి పాట’ ప్రీ రిలీజ్‌ వేడుక

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. తమన్‌ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.

Updated : 07 May 2022 19:20 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని