Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ సంబరాలు

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విజయోత్సవ సంబరాలను నిర్వహించింది.

Updated : 12 Jan 2023 21:38 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని