Tirumala : కిక్కిరిసిన తిరుమల కొండ.. కిలో మీటర్ల మేర భక్తుల బారులు

తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు, సేవాసదన్‌ దాటి రింగ్‌రోడ్డుకు వరకు భక్తుల క్యూ చేరుకుంది.   

Updated : 14 Aug 2022 16:10 IST
1/15
2/15
కొండపై బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొండపై బస్సుల్లో ప్రయాణికుల రద్దీ
3/15
4/15
దారి వెంట నిలిచిపోయిన వాహనాలు దారి వెంట నిలిచిపోయిన వాహనాలు
5/15
కొత్తగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో.. కొత్తగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో..
6/15
7/15
8/15
9/15
10/15
భక్తులకు పాలు పంపిణీ చేస్తున్న తితిదే సిబ్బంది భక్తులకు పాలు పంపిణీ చేస్తున్న తితిదే సిబ్బంది
11/15
12/15
13/15
వసతి సముదాయాల వద్ద భక్తుల పడిగాపులు వసతి సముదాయాల వద్ద భక్తుల పడిగాపులు
14/15
15/15

మరిన్ని