Tirumala : కిక్కిరిసిన తిరుమల కొండ.. కిలో మీటర్ల మేర భక్తుల బారులు
తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, సేవాసదన్ దాటి రింగ్రోడ్డుకు వరకు భక్తుల క్యూ చేరుకుంది.
Updated : 14 Aug 2022 16:10 IST
1/15
2/15
కొండపై బస్సుల్లో ప్రయాణికుల రద్దీ
3/15
4/15
దారి వెంట నిలిచిపోయిన వాహనాలు
5/15
కొత్తగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో..
6/15
7/15
8/15
9/15
10/15
భక్తులకు పాలు పంపిణీ చేస్తున్న తితిదే సిబ్బంది
11/15
12/15
13/15
వసతి సముదాయాల వద్ద భక్తుల పడిగాపులు
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్