Naga Chaitanya: శ్రీకాకుళంలో పర్యటించిన హీరో నాగ చైతన్య, చందు, బన్నీ వాసు
ఇంటర్నెట్డెస్క్: నటుడు నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమా పనుల్లో భాగంగా నాగచైతన్య, చందు, బన్నీ వాసు తాజాగా శ్రీకాకుళం చేరుకున్నారు. ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు.
Updated : 03 Aug 2023 14:21 IST
1/5
2/5
3/5
4/5
5/5
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!