Naga Chaitanya: శ్రీకాకుళంలో పర్యటించిన హీరో నాగ చైతన్య, చందు, బన్నీ వాసు

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీ అయ్యారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమా పనుల్లో భాగంగా నాగచైతన్య, చందు, బన్నీ వాసు తాజాగా శ్రీకాకుళం చేరుకున్నారు. ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు.

Updated : 03 Aug 2023 14:21 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని