BJP : బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రిలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంగపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు. 

Updated : 02 Aug 2022 19:09 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని