Ram charan యుద్ధవీరులకు రామ్‌చరణ్‌ నివాళి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌  గ్రౌండ్‌లో యుద్ధ వీరులకు నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు రామ్‌చరణ్‌ హాజరై సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించారు. అక్కడికి వచ్చిన పాఠశాల విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.

Updated : 23 Apr 2022 08:13 IST
1/12
సైనిక అమరవీరుల స్థూపం వద్ద రామ్‌చరణ్‌ సైనిక అమరవీరుల స్థూపం వద్ద రామ్‌చరణ్‌
2/12
3/12
4/12
5/12
6/12
7/12
పాఠశాల విద్యార్థులతో కలిసి ఫొటో తీసుకుంటూ.. పాఠశాల విద్యార్థులతో కలిసి ఫొటో తీసుకుంటూ..
8/12
9/12
10/12
11/12
విద్యార్థులకు ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న చరణ్‌ విద్యార్థులకు ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న చరణ్‌
12/12

మరిన్ని