Nature: చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి అందాలు
ఎగువన ఉన్న కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నదికి వరదలు వచ్చాయి. దీంతో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మిడ్ పెన్నార్ జలాశయం 8 గేట్లు ఎత్తారు. ఓ వైపు జలసవ్వడులు, మరో వైపు అక్కడి పచ్చందాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడంలేదు.
Updated : 07 Sep 2022 22:23 IST
1/10
.
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Tags :