కొనసాగుతున్న ప్లాట్ల వేలం.. ఆదాయం రూ.120 కోట్లు

మూడు జిల్లాల పరిధిలో గతంలో మిగిలిపోయిన ప్లాట్లను శుక్రవారం ఈ-వేలం ద్వారా హెచ్‌ఎండీఏ విక్రయించింది.

Published : 19 Aug 2023 01:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: మూడు జిల్లాల పరిధిలో గతంలో మిగిలిపోయిన ప్లాట్లను శుక్రవారం ఈ-వేలం ద్వారా హెచ్‌ఎండీఏ విక్రయించింది. 26 ప్లాట్లలో 69,246 చదరపు గజాల స్థలాలను ఈ-వేలానికి పెట్టింది. 267.08 కోట్లు ఆదాయం రానుందని అంచనా వేసింది. 9 ప్లాట్లకు మాత్రమే కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. హెచ్‌ఎండీఏకు రూ.120.92 కోట్ల ఆదాయం సమకూరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు