ఎద్దు మూడో ఫ్లోర్‌కు వచ్చింది..

మధ్యప్రదేశ్ రాష్ట్రం రీవాలోని ఓ ఇంట్లో ఎద్దు హల్‌చల్ చేసింది. ఏకంగా మూడంతస్తులు ఎక్కి  ఇంట్లోకి ప్రవేశించిన వృషభం హాయిగా బెడ్‌రూంలో సేదతీరింది....

Published : 16 Jun 2021 23:56 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలోని ఓ ఇంట్లో ఎద్దు హల్‌చల్ చేసింది. ఏకంగా మూడంతస్తులు ఎక్కి  ఇంట్లోకి ప్రవేశించిన వృషభం హాయిగా బెడ్‌రూంలో సేదతీరింది. ఇంట్లో ఎద్దును చూసిన కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు ఎద్దును కిందకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు