ఎద్దు మూడో ఫ్లోర్కు వచ్చింది..
మధ్యప్రదేశ్ రాష్ట్రం రీవాలోని ఓ ఇంట్లో ఎద్దు హల్చల్ చేసింది. ఏకంగా మూడంతస్తులు ఎక్కి ఇంట్లోకి ప్రవేశించిన వృషభం హాయిగా బెడ్రూంలో సేదతీరింది....
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలోని ఓ ఇంట్లో ఎద్దు హల్చల్ చేసింది. ఏకంగా మూడంతస్తులు ఎక్కి ఇంట్లోకి ప్రవేశించిన వృషభం హాయిగా బెడ్రూంలో సేదతీరింది. ఇంట్లో ఎద్దును చూసిన కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు ఎద్దును కిందకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు