రూ.157.50కే కొవిషీల్డ్‌ టీకా

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా 10 కోట్ల డోసులు కావాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్డరు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో డోసు ధర రూ.157.50 (జీఎస్‌టీతో కలిపి)గా అధికార వర్గాలు చెబుతున్నాయి.......

Published : 17 Mar 2021 12:04 IST

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా 10 కోట్ల డోసులు కావాలని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్డరు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో డోసు ధర రూ.157.50 (జీఎస్‌టీతో కలిపి)గా అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తరఫున హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ మార్చి 12న ఈ ఆర్డరును పెట్టింది. ఈ డోసుల ఖర్చును ఆరోగ్య మంత్రిత్వ శాఖే భరించనుంది.

ఇవీ చదవండి...

అమెరికాకు కొవాగ్జిన్‌ టీకా

సంపన్నుల ఓటు షేర్లకే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని