దేశీయ మ్యూచువల్ ఫండ్సు - అంతర్జాతీయ స్టాక్లో పెట్టుబడులు
ప్రపంచ మార్కెట్లు దేశీయ మార్కెట్ నుండి వేరువేరు దిశలలో కదలాడతాయి.
ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు గ్లోబల్ స్టాక్సు కొనడానికి సిద్ధం అవుతోంది. గత 10 సంవత్సరాలుగా లాభాలలో అంతర్జాతీయ ఈక్విటీలు దేశీయ స్టాక్లను అధిగమించాయి.
భారతీయ స్టాక్లలో వచ్చిన సగటు 10.10% లాభాలతో పోలిస్తే ఎం.ఎస్.సి.ఐ ఆల్ కంట్రీ వరల్డ్ ఇండెక్సు 14.5 శాతం లాభాలు నమోదయ్యాయి.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ తన ఈక్విటీ ఫండ్ను ఫ్లెక్సికాప్ పథకానికి మార్చడంలో భాగంగా, అసెట్ మేనేజ్మెంట్ కో. లిమిటెడ్ అంతర్జాతీయ స్టాక్సులో 35% వరకు పెట్టుబడులు పెట్టడానికి ఒక నిబంధనను ప్రవేశపెట్టింది. నిర్వహణలో రూ. 12 వేల కోట్లను కలిగి ఉన్న ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఈక్విటీ ఫండ్ పేరు ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్గా మారుతుంది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సర్క్యులర్ను అనుసరించి, మల్టీ-క్యాప్ ఫండ్లు తమ కార్పస్లో కనీసం 25% పెద్ద, మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలి.
ఇది పెట్టుబడిదారులకు రిస్కును తగ్గిస్తుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లు దేశీయ మార్కెట్ నుండి వేరువేరు దిశలలో కదలాడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు