Road accident: సూర్యాపేట జాతీయరహదారిపై ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి

జాతీయరహదారిపై గురువారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు

Updated : 11 Apr 2024 23:39 IST

సూర్యాపేట: జాతీయరహదారిపై గురువారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. జాతీయరహదారిపై ఆగి ఉన్న డీసీఎంను కారు వెనక ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని