వివేకా ఇంట్లో సీబీఐ విచారణ

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఈ రోజు కూడా కొనసాగింది. పులివెందులలోని వివేకా నివాసంలో సీబీఐ అధికారులు విచారణ జరిపారు. వివేకా భార్య సౌభాగ్యమ్య, కుమార్తె సునీతతో సీబీఐ అధికారులు మూడు గంటలపాటు మాట్లాడారు. హత్య

Published : 21 Jul 2020 02:00 IST

కడప: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఈ రోజు కూడా కొనసాగింది. పులివెందులలోని వివేకా నివాసంలో సీబీఐ అధికారులు విచారణ జరిపారు. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో సీబీఐ అధికారులు మూడు గంటలపాటు మాట్లాడారు. హత్య జరిగిన వివేకా ఇంట్లో బెడ్‌ రూం, బాత్‌ రూంను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పులివెందుల నుంచి కడపకు వెళ్లారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని