logo

భారాసకు కౌన్సిలర్ల రాజీనామా

భారాసకు చెందిన కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పట్టణంలోని 3, 4, 25 వార్డులకు చెందిన రమాదేవి, బిట్లింగు నవీన్‌, ఎడిపెల్లి నరేందర్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.

Published : 17 Apr 2024 06:27 IST

నిర్మల్‌ పట్టణం: భారాసకు చెందిన కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పట్టణంలోని 3, 4, 25 వార్డులకు చెందిన రమాదేవి, బిట్లింగు నవీన్‌, ఎడిపెల్లి నరేందర్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్‌కు తమ లేఖను పంపించారు. తమవార్డు ప్రజలు, మద్దతుదారుల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరే విషయమై త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని