వైభవంగా శోభాయాత్ర
మావలలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో ఈనెల 21న శ్రీ త్రిశక్తి దుర్గామాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు.
ఆదిలాబాద్ సాంస్కృతికం: మావలలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో ఈనెల 21న శ్రీ త్రిశక్తి దుర్గామాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో గురువారం విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగిస్తూ, స్థానిక మహిళలు కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. రాణి సతీజీ మందిర్ నుంచి అంబేడ్కర్ కూడలి సమీపంలోని బాలాజీ మందిర్ వరకు భక్తి గీతాలు ఆలపిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
[ 01-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
స్వేచ్ఛగా ఓటు వేయండి
[ 01-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో బుధవారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఘనంగా కార్మిక దినోత్సవం
[ 01-05-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం గోట్కూరి, తాంసిలో బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవంను ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
భాజపా విధానాలను వ్యతిరేకించాలి
[ 01-05-2024]
కార్మికుల హక్కులను కాలరాస్తున్న భాజపా సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. -
పరస్పర సహకారంతో కేసులు పరిష్కరిద్దాం
[ 01-05-2024]
న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పరం సహకరించుకొని అత్యధిక కేసులు పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు సూచించారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
[ 01-05-2024]
భాజపా తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్ల రద్దుకు పోరాటం ఉధృతం చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. -
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు
[ 01-05-2024]
బోథ్, సొనల గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
ఈవీఎం @ 35ఏళ్లు..
[ 01-05-2024]
దేశంలోని ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెలుసుకుదాం. -
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
[ 01-05-2024]
సర్కారీ స్థలాల కబ్జా, అక్రమ వెంచర్లతో చెలరేగుతున్న భూ మాఫియా వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
రెండు స్థానాలు ఎగబాకి..
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాలు ఈసారి కొంత ఊరటనిచ్చాయి. కిందటేడాదితో పోల్చితే జిల్లాకు 19వ స్థానం రాగా.. ఈసారి రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం దక్కించుకుంది. -
ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కె.ప్రభాకర్రావు
[ 01-05-2024]
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్గా కె.ప్రభాకర్రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన
[ 01-05-2024]
విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. -
ఎన్నికల సిబ్బందికి ముందే ఓటు
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సమస్యలు అనేకం.. పరిష్కరించే వారితో మమేకం
[ 01-05-2024]
కేంద్ర కార్మికశాఖ సేకరించిన వివరాల ప్రకారం దేశంలోని శ్రామికశక్తిలో దాదాపు 93 శాతం అసంఘటితరంగంలో ఉన్నారు. 2011 నాటి లెక్కల ప్రకారం 47.41 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు అంచనా. -
అడవిలో 3 కి.మీ. నడవాల్సిందే..
[ 01-05-2024]
వేమనపల్లి మండలంలోని బొమ్మెన, చామనపల్లి గ్రామానికి చెందిన ఓటర్లకు అడవిలో 3 కి.మీ. కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి. -
ప్రచారానికి వడదెబ్బ
[ 01-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంత ఉక్కపోత.. కాలు బయట పెడితే భగ్గుమంటోంది.. కానీ వెళ్లక తప్పదు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉండటంతో అభ్యర్థులతో పాటు నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లను రాబటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
‘పది’ ఫలితాల్లో దిగజారి!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో జిల్లా మరోసారి వెనుకబడిపోయింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా గతేడాది ఫలితాలతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 31వ స్థానంలో నిలిచింది. -
పదిలో కొంచెం పైకి..
[ 01-05-2024]
విద్యార్థుల భవితను నిర్ణయించే పదోతరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత గతంలో కన్నా మెరుగుపడింది. -
గెలుపే లక్ష్యం.. చేరికలకు ప్రాధాన్యం
[ 01-05-2024]
పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. కీలక నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. -
ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి
[ 01-05-2024]
జిల్లా రైతులు పండిస్తున్న సేంద్రియ ఉత్పత్తుల కోసం స్థానికంగా ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపాలో చేరడం అదృష్టంగా భావిస్తున్నా
[ 01-05-2024]
భారాసలోని కేంద్రీకృత విధానాల వల్ల ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన తనకు గడిచిన రెండు నెలల 25 రోజులు ప్రశాంతత లేకపోవడంతోపాటు అవహేళనకు గురయ్యానని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్నేత పేర్కొన్నారు. -
‘రూ.కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు’
[ 01-05-2024]
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డికి రూ.కోట్లు ఇచ్చి తన కొడుకు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. -
ఆడబిడ్డగా ఆదరించండి
[ 01-05-2024]
ఆడబిడ్డగా మీ చెంతకు వచ్చా..కొంగుచాచి అడుగుతున్నా.. నన్ను ఆదరించండి అయిదేళ్లు అండగా ఉంటా అంటూ ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. -
ఆత్మీయ సమ్మేళనాలకే ప్రాధాన్యం
[ 01-05-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేస్తారు.