logo

వైభవంగా శోభాయాత్ర

మావలలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో ఈనెల 21న శ్రీ త్రిశక్తి దుర్గామాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు.

Updated : 18 Apr 2024 20:18 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: మావలలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో ఈనెల 21న శ్రీ త్రిశక్తి దుర్గామాత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో గురువారం విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగిస్తూ, స్థానిక మహిళలు కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. రాణి సతీజీ మందిర్ నుంచి అంబేడ్కర్ కూడలి సమీపంలోని బాలాజీ మందిర్ వరకు భక్తి గీతాలు ఆలపిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని