సైబర్ నేరాలపై అవగాహన అవసరం
అధికారులంతా సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇన్ఛార్జి అడ్మిన్ డీసీపీ పి.వెంకటరత్నం సూచించారు. మంగళవారం ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు,
అధికారులకు సూచనలు చేస్తున్న ఇన్ఛార్జి అడ్మిన్ డీసీపీ పి.వెంకటరత్నం
విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే : అధికారులంతా సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇన్ఛార్జి అడ్మిన్ డీసీపీ పి.వెంకటరత్నం సూచించారు. మంగళవారం ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, స్టేషన్ రైటర్లు, కంప్యూటర్ సిబ్బందికి సైబర్ నేరాల దర్యాప్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలు, ఆర్థిక నేరాలు, లోన్ యాప్స్, ఓటీపీ, ఈకేవైసీ, హనీట్రాప్, జాబ్ స్కామ్స్, ఫోన్కాల్ ఫ్రాడ్స్, సామాజిక మాధ్యమాల నకిలీ ఖాతాలు, ప్రకటన మోసాలు, ఛైల్డ్ ఫోర్నోగ్రఫీ తదితర సైబర్ నేరాలపై ఐటీ కోర్, సైబర్ క్రైం అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు, ఐటీ యాక్ట్ చట్టాల గురించి తెలుసుకోవాలని చెప్పారు. సైబర్నేరాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల్లో ప్రధానంగా యువతలో అవగాహన కలిగించాలని సూచించారు. సైబర్ హెల్ప్ లైన్ 1930 నెంబరు ప్రాధాన్యత, దాని ద్వారా ఎలాంటి సాయం పొందవచ్చో ప్రజలకు తెలియజేసి, చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. సైబర్ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు. రూ.15వేలు అంతకంటే ఎక్కువ సొమ్ము నష్టపోతే.. బాధితుడు 48 గంటల్లోపు 1930కు సమాచారం అందిస్తే నిందితుడి ఖాతాను స్తంభింపచేస్తారని వెంకటరత్నం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
[ 10-05-2024]
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. -
బతుకు బండిపై.. పెట్రో మంట!
[ 10-05-2024]
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట -
గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. -
కూటమితోనే అభివృద్ధి
[ 10-05-2024]
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
[ 10-05-2024]
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా అధికారులకు సూచించారు. -
చేష్టలుడిగిన నేత
[ 10-05-2024]
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం -
ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 10-05-2024]
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. -
కూటమికే మా మద్దతు
[ 10-05-2024]
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ ఆంజనేయులు అన్నారు. -
కూటమిదే పీఠం
[ 10-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు
[ 10-05-2024]
మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు ప్రారంభించారు. -
సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
[ 10-05-2024]
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
నౌక స్వాధీనం ఘటన.. భారత నావికుల్లో ఐదుగురికి ఇరాన్ విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!