పాఠశాలలకు ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాల విద్యావిభాగం ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలకు ఉపాధ్యాయులు వెళ్లారు. వేసవి సెలవులు జులై 4న ముగుస్తాయి. 5 నుంచి తరగతులు పునః
కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరమ్మతులు చేయిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు
అనంతపురం విద్య, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాల విద్యావిభాగం ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలకు ఉపాధ్యాయులు వెళ్లారు. వేసవి సెలవులు జులై 4న ముగుస్తాయి. 5 నుంచి తరగతులు పునః ప్రారంభం కానున్నాయి. అయితే విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులు 28 నుంచే పాఠశాలలకు హాజరయ్యారు. జులై 5వ తేదీ వరకూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు రోజువారీ కార్యక్రమాలు సూచించారు. 28న పాఠశాలల్లో శుభ్రత కార్యక్రమాలు, అవసరమైన మరమ్మతులు చేయించాలి. 29న గ్రామ, వార్డు సచివాలయ, స్త్రీ, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర అధికారులతో కలసి తల్లిదండ్రుల కమిటీతో సమావేశాలు నిర్వహించాలి. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయించాలి. 30న బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్చాలి. 1న ప్రయోగశాలలు క్రియాత్మకంగా ఉండేలా చూసుకోవాలి. రికార్డులు, రిజిస్ట్రర్లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించాలి. 2న విద్యార్థుల భద్రత, జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్ధారించాలి. జగనన్న కిట్లు పాఠశాల పాయింట్ వద్ద అందిందని నిర్ధారించాలి. ప్రవేశాలకు రికార్డుషీట్లు, టీసీలు జారీ చేయాలి. 3న సూచించిన అంశాలు, పూర్తికాని కార్యకలాపాలు పూర్తి చేయాలి. 4న మధ్యాహ్న భోజనం నిర్వహణకు వంటపాత్రలు శుభ్రం చేయించాలి. 5న పండగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
[ 08-05-2024]
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఉక్కపోతకు ఉపశమనం
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
అనంత రైతులకు జగన్ నవమోసాలు
[ 08-05-2024]
రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు. -
‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’
[ 08-05-2024]
గుత్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఇస్మాయిల్ ఓటర్లను చైతన్యం పరుస్తున్నారు. గుంతకల్లులోని భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
అధికార పార్టీ సేవలో దుర్గం పోలీసు అధికారి
[ 08-05-2024]
ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. -
నాడు బాదుడే బాదుడన్నాడు.. నేడు పన్నులు దండుకున్నాడు
[ 08-05-2024]
చంద్రబాబు పాలనలో ప్రజలపై పన్నులు బాదుడే బాదుడు అంటూ.. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నాటి తెదేపా ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక.. నిస్సిగ్గుగా ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపాడు. -
అనంతపురం అర్బన్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
[ 08-05-2024]
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టీవీవీ ప్రతాప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన విషయం విధితమే. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
నియోజకవర్గంలోని పలు కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మంగళవారం స్థానిక ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
కన్నుపడితే కబ్జానే
[ 08-05-2024]
రాయదుర్గంలో వైకాపా నాయకులు వంకలు, రిజర్వుడ్ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకొని ఆక్రమించేస్తున్నారు. -
వీఆర్కు కానిస్టేబుల్
[ 08-05-2024]
కళ్యాణదుర్గంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచిన కానిస్టేబుల్ శివను పోలీసు అధికారులు వీఆర్కు పంపారు. -
నోట్లతో ఎర.. వినకుంటే బెదిరింపు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల వద్ద వైకాపా నాయకులు మోహరించి బేరసారాలు సాగించారు. మండుటెండల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 08-05-2024]
‘రానున్న కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కూటమి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు