గుంతల దారిలో వెళ్లేదెలా?
పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి బెంగళూరు రోడ్డులో మోకాలులోతు గుంతలు పడినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీఎస్పీ నాయకుడు శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు శుక్రవారం నిరసన తెలియజేశారు.
నాట్లు వేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళలు, నాయకులు
హిందూపురం పట్టణం, న్యూస్టుడే: పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి బెంగళూరు రోడ్డులో మోకాలులోతు గుంతలు పడినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీఎస్పీ నాయకుడు శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు శుక్రవారం నిరసన తెలియజేశారు. రహదారి గుంతల్లో వరినాట్లు వేశారు. వేలాదిమంది ప్రయాణించే రహదారి పూర్తిగా గుంతలమయమైనా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం మరమ్మతులైనా చేయాలని డిమాండు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samantha: ఎనిమిది నెలలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా: సమంత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి
-
Sports News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్కు వీడ్కోలు
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!