బ్రాహ్మణ పేద బాలికల ఉపకార వేతనాలు
బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఉమ్మడి జిల్లాలోని పేద బ్రాహ్మణ విద్యార్థినుల ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంఘం కార్యదర్శి రమాదేవి తెలిపారు.
నిరసన తెలుపుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు
తపోవనం (అనంత గ్రామీణం): బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఉమ్మడి జిల్లాలోని పేద బ్రాహ్మణ విద్యార్థినుల ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంఘం కార్యదర్శి రమాదేవి తెలిపారు. ఆరో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న పేద బ్రాహ్మణ బాలికలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 97037-89201, 94901-30999 చరవాణి నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఎస్ఆర్ఐటీ గుర్తింపురద్దు చేయాలని ఆందోళన
బుక్కరాయసముద్రం, న్యూస్టుడే: విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుడుతున్న ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనంజయనాయుడు డిమాండ్ చేశారు. శనివారం కళాశాల ఎదుట భైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నుంచి రూ.లక్షలు ఫీజులు వసూలు చేస్తూ.. నాసిరకం ఆహారం అందించడం దారుణమన్నారు. 86 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైతే జిల్లా అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే పద్మావతి, ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి దంపతులు స్వయంగా కళాశాలను నిర్వహిస్తున్నారన్నారు. వారి పార్టీ అధికారంలో ఉన్నందునే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బుక్కరాయసముద్రం పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా ద్విసభ్యకమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పోలీసుస్టేషనుకు చేరుకుని నాయకులను పరామర్శించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా, న్యాయం చేయాలని కోరుతున్న వారిని అరెస్టు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనరసింహయాదవ్, పరశురాం, సురేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పరిటాల రవీంద్ర స్మారక క్రికెట్ ఫైనల్
చెన్నేకొత్తపల్లి, న్యూస్టుడే: పరిటాల రవీంద్ర స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ ఫైనల్ పోటీ నిర్వహించనున్నట్లు పర్యవేక్షకుడు నాగరాజు పేర్కొన్నారు. 20 రోజులుగా మండలంలోని ఎన్ఎస్గేట్ సమీపంలో ఆర్డీఎస్ఎల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. బసినేపల్లి, మేడాపురం జట్ల మధ్య ఉందయం 9 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుందన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కార్యక్రమానికి హాజరై బహుమతులు ప్రదానం చేస్తారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్