logo

3 నుంచి పింఛన్ల పంపిణీ

జిల్లాలో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పథకంలో మార్చి నెలకు సంబంధించి పింఛన్లను లబ్ధిదారులకు ఏప్రిల్‌ 3వ తేదీన పంపిణీ చేయనున్నామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టరు వై.హరిహరనాథ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 31 Mar 2023 05:34 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక పథకంలో మార్చి నెలకు సంబంధించి పింఛన్లను లబ్ధిదారులకు ఏప్రిల్‌ 3వ తేదీన పంపిణీ చేయనున్నామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టరు వై.హరిహరనాథ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో సెలవులు రావడంతో 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లబ్ధిదారులు గమనించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని